ఏడో తరగతి బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని కొమురవెల్లి మండల పరిధిలో జరిగింది. ఆగ్రహించిన కుటుంబ సభ్యుల… నిందితుడి ఇంటికి నిప్పు పెట్టారు. దీంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here