TG Revenue Department : తహశీల్దార్లతో మంత్రి పొంగులేటి ముఖాముఖిగా మాట్లాడారు. సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన చేస్తామన్నారు. కలెక్టర్ల అనుమతితోనే తహశీల్దార్లపై కేసులు నమోదు చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల కోసం ట్రైనింగ్‌ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here