కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో కుమారుడిని స్థానికులు పుట్టపర్తి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో దిగువ గంగంపల్లిలో విషాదం నెలకొంది. దసరా నాయక్ కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. దసరా నాయక్, ఆయన భార్య మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
Home Andhra Pradesh అనంతపురం జిల్లాలో ఘోరం.. పుట్టింటికెళ్లిన భార్య తిరిగి రాలేదని.. గొంతు కోసిన భర్త-husband killed his...