ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, మింత్రా, మీషో వంటి ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌లపై కస్టమర్లకు పలు ఆకర్షణీయమైన ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల పండుగ సీజన్ ప్రారంభమైంది. కేవలం 3 రోజుల్లోనే రూ.26,500 కోట్ల విలువైన అమ్మకాలు జరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. డేటా ప్రకారం చాలా మంది మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ వస్తువులను కొనుగోలు చేస్తున్నారు. వీటికి ఎక్కువ డిమాండ్ ఉంది. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ ఆఫర్లు ప్రకటించేసరికి జనాలు ఎగబడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here