AP Crime News: భర్తతో విభేదాల నేపథ్యంలో విజయవాడలో వివాహిత ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకి గల్లంతైంది. మరో ఘటనలో గుంటూరులో ఆర్టీసీ బస్సును టాటా ఏస్ ఢీకొట్టడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా, ఎనిమిది మంది గాయపడ్డారు.
Home Andhra Pradesh AP Crime News: ఇద్దరు పిల్లలతో బందరు కాల్వలో దూకిన వివాహిత.. ఆర్టీసీ బస్సును ఢీకొన్న...