Devi Navaratrulu : విజయవాడ దుర్గమ్మ ఆలయం.. నవరాత్రి ఉత్సవాలకు ముస్తాబవుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబును దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. మంత్రి ఆనం, అర్చకులు సీఎంను ఆహ్వానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here