Guntur : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్ను ట్రక్కు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో మృతుల కుటుంబాల్లో విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు క్షతగ్రాతులను ఆసుపత్రికి తరలించారు.
Home Andhra Pradesh Guntur : గుంటూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్ను ఢీకొన్న ట్రక్కు.. ఇద్దరు స్పాట్...