త్రిపురలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ తగాదాల కారణంగా ఓ 62 ఏళ్ల వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి, సజీవంగా నిప్పంటించి చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది.. ఆ మహిళ సొంత కుమారులు, కుటుంబసభ్యులు! ఈ వార్త త్రిపురలో కలకలం సృష్టించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here