త్రిపురలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కుటుంబ తగాదాల కారణంగా ఓ 62 ఏళ్ల వృద్ధురాలిని చెట్టుకు కట్టేసి, సజీవంగా నిప్పంటించి చంపేశారు. ఈ ఘాతుకానికి పాల్పడింది.. ఆ మహిళ సొంత కుమారులు, కుటుంబసభ్యులు! ఈ వార్త త్రిపురలో కలకలం సృష్టించింది.
Home International Mother burnt alive : తల్లిని చెట్టుకు కట్టి, సజీవదహనం చేసిన కుమారులు! కుటుంబ తగాదాలే...