Dy CM Pawan At Tirumala : తిరుమల శ్రీవారిని దర్శించుకుని 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అలిపిరి నుంచి కాలినడకన తిరుమల కొండ ఎక్కుతున్నారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here