తెలంగాణ మంత్రి కొండా సురేఖ కంటతడి పెట్టుకున్నారు. బీఆర్ఎస్ మద్దతు సోషల్ మీడియాలో తన పట్ల అసభ్యమైన పోస్టులు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు, తాను ఉన్న ఫోటోలను పెట్టి కొంతమంది సోషల్ మీడియాలో అవమానకరమైన పోస్టులు పెడుతున్నారని కొండా సురేఖ కన్నీటి పర్యంతమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here