Isha Foundation : మద్రాసు హైకోర్టు ఆదేశాల మేరకు కోయంబత్తూరులోని ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్‌కు చెందిన ఇషా యోగా కేంద్రంలో పోలీసు అధికారులు తనిఖీలు చేశారు. ఇద్దరు అక్కాచెళ్లెళ్లకు సంబంధించిన కేసులో ఈ మేరకు విచారణ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here