మహాలయ అమావాస్య రోజు పూర్వీకులతో పాటు అర్థాంతరంగా తనువు చాలించిన వారికి పిండ దానాలు చేయడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మకు శాంతి చేకూరి ప్రేతాత్మలుగా మారకుండా ఉంటారని అధ్యాత్మికవేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.