BalaTripura Sundari: శ‌ర‌న్న‌వ‌రాత్రుల్లో భాగంగా ఆశ్వ‌యుజ శుద్ధ పాడ్యమి గురువారం నాడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత బాలా త్రిపుర సుంద‌రీదేవిగా సాక్షాత్క‌రిస్తుంది. మ‌న‌స్సు, బుద్ధి, చిత్తం ఈ దేవి ఆధీనంలో ఉంటాయి. అభ‌య‌హ‌స్త ముద్ర‌తో ఉండే ఈ త‌ల్లి అనుగ్ర‌హం కోసం ఉపాస‌కులు బాలార్చ‌న చేస్తారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here