Kakatiya University: కాకతీయ యూనివర్సిటీ మాజీ వీసీ ప్రొఫెసర్ తాటికొండ రమేష్ కు విజిలెన్స్ ఉచ్చు బిగుస్తున్నట్లు తెలుస్తోంది. 2021 మే నెలలో వీసీగా బాధ్యతలు తీసుకున్న ఆయన తన పదవీకాలంలో గత ప్రభుత్వ పెద్దల సహకారంతో వివిధ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here