Pawan Daughters: తిరుమలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ ప్రాయశ్చిత్త దీక్షను విరమించారు. టీటీడీ నిబంధనల మేరకు తన కుమార్తె పలీనా అంజనీతో డిక్లరేషన్‌ ఇప్పించారు. పవన్‌తో పాటు ఆయన ఇద్దరు కుమార్తెలు శ్రీవారిని దర్శించుకున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here