‘శ్రీవారి పుష్కరిణి స్నానం మోక్షదాయకం. దీని మ‌హ‌త్యం రోజంతా ఉంటుంది. కావున ఒకేసారి అందరూ పుష్కరిణి స్నానానికి ప్రయత్నించవద్దని మనవి చేస్తున్నాం. సంయమనంతో వ్యవహరించి.. స్నానమాచరించవలసిందిగా భక్తులకు విజ్ఞప్తి చేస్తున్నాం. భక్తులు పుష్కరిణిలోకి ప్రవేశించేందుకు, తిరిగి వెలుపలికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేశాం. భక్తుల భద్రత కోసం గజ ఈతగాళ్ల తోపాటు, ఎన్‌డిఆర్‌ఎఫ్‌, ఎస్‌డిఆర్‌ఎఫ్‌ సిబ్బంది, బోట్లను అందుబాటులో ఉంచాం’ అని ఈవో వెల్లడించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here