అమరావతిలో మౌలిక వసతుల అభివృద్ధి, భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు స్థలాలు కేటాయించిన లేఅవుట్ల అభివృద్ధి, శాసనసభ, హైకోర్టు, సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయ భవనాల టవర్ల నిర్మాణం వంటి పనులకు రూ.49వేల కోట్లు ఖర్చవుతుందని సీఆర్డీఏ అంచనా వేసింది. రూ.15 వేల కోట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే వస్తుండడంతో.. దానికి అనుగుణంగా సీఆర్డీఏ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
Home Andhra Pradesh అమరావతికి ప్రపంచ బ్యాంకు నిధులు.. ఈనెల 7న ఢిల్లీకి సీఎం చంద్రబాబు!-andhra pradesh chief minister...