AP Child Murder: కాకినాడ జిల్లా ఘోరమైన హృదయ విదారకర ఘటన చోటు చేసుకుంది. ఆడపిల్ల పుట్టిందని ఆ శిశువు గొంతు నులిమి, గోడకేసి కొట్టి కర్కశంగా తండ్రే చంపేశాడు. మరో ఘటనలో చిత్తూరు జిల్లాలో నాలుగు రోజుల క్రితం అదృశ్యంమైన చిన్నారి, చివరికి శవమై ప్రత్యక్షమైంది.
Home Andhra Pradesh AP Child Murder: కాకినాడ జిల్లాలో ఘోరం, ఆడపిల్ల పుట్టిందని గొంతు నులిమి చంపేశాడు.. చిత్తూరులో...