ఈ కేటగిరీల ఉద్యోగులకు..

రైల్వేలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లతో సహా వివిధ కేటగిరీల రైల్వే సిబ్బందికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించే ఉద్దేశంతో ఈ బోనస్ నిర్ణయాన్ని తీసుకున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ బోనస్ పొందే ఉద్యోగుల్లో వివిధ కేటగిరీల నాన్ గెజిటెడ్ రైల్వే సిబ్బంది ఉంటారు. వీరిలో ట్రాక్ మెయింటెయినర్లు, లోకో పైలట్లు, రైలు మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, ఇతర సాంకేతిక సిబ్బంది, మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఉంటారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here