Jeep Compass Anniversary Edition: భారత్ లో జీప్ ఇండియా కంపాస్ యానివర్సరీ ఎడిషన్ ను విడుదల చేసింది. దీని ఎక్స్ షో రూమ్ ధరను రూ .25.26 లక్షలుగా నిర్ణయించారు. జీప్ కంపాస్ కు భారత్ లో 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, పలు కాస్మెటిక్ అప్ డేట్ లతో ఈ స్పెషల్ ఎడిషన్ ను లాంచ్ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here