లాల్ బహదూర్ శాస్త్రి, మహాత్మాగాంధీలపై కంగనా చేసిన పోస్టులు మరో వివాదానికి దారితీశాయి. మహాత్మాగాంధీపై కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకురాలు సుప్రియా శ్రీనాతే మండిపడ్డారు. గాడ్సే ఆరాధకులు బాపు, శాస్త్రిల మధ్య తేడా చూపుతారని, నరేంద్ర మోదీ తన పార్టీ కొత్త గాడ్సే భక్తుడిని హృదయం నుండి క్షమిస్తారా? అంటూ ప్రశ్నించారు.
Home International Kangana Ranaut Comments : దేశానికి జాతిపితలు లేరు.. కంగనా రనౌత్ వ్యాఖ్యలపై మళ్లీ దుమారం-contry...