Konda surekha vs KTR : మంత్రి కొండా సురేఖ మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. కేటీఆర్పై తీవ్రంగా ఫైర్ అయ్యారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో.. కేసీఆర్ కనపడటం లేదు.. కేటీఆర్ గొంతు పిసికి చంపేశాడేమో అని సంచలన ఆరోపణలు చేశారు.