Nagarjuna Akkineni : సమంత, నాగ చైతన్య విడాకుల వ్యవహారంపై కొండా సురేఖ చేసిన కామెంట్స్.. ఇప్పుడు మరో మలుపు తిరిగాయి. మంత్రి చేసిన వ్యాఖ్యలపై కోర్టును ఆశ్రయించారు హీరో అక్కినేని నాగార్జున. నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా వేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here