Tirumala Brahmotsavams 2024: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ శాస్త్రోక్తంగా జరిగింది. గురువారం జరిగిన అంకురార్పణ కార్యక్రమంలో శ్రీవారి త‌ర‌పున ఆయన సేనాధిపతి అయిన విశ్వక్సేనుడిని మాడ వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లారు. శుక్రవారం సాయంత్రం ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here