Flood Victims Protest: ప్రహసనంగా మారిన వరద పరిహారం, ఎన్టీఆర్ కలెక్టరేట్‌ ముట్టడి.. జాబితాలో పేర్లున్నా జమ కాని పరిహారం

ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 04 Oct 202411:30 PM IST

Andhra Pradesh News Live: Flood Victims Protest: ప్రహసనంగా మారిన వరద పరిహారం, ఎన్టీఆర్ కలెక్టరేట్‌ ముట్టడి.. జాబితాలో పేర్లున్నా జమ కాని పరిహారం

  • Flood Victims Protest: విజయవాడ వరదల్లో మునిగిన బాధితులకు పరిహారం చెల్లింపు ప్రహసనంగా మారింది. ఎవరికి పరిహారం చెల్లించారనే వివరాలను కూడా అధికారులు వెల్లడించక పోవడంతో బాధితులు గురువారం కలెక్టరేట్‌ను ముట్టడించారు.  ఇప్పటికీ పెద్ద సంఖ్యలో బాధితులు పరిహారం కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. 


పూర్తి స్టోరీ చదవండి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here