‘నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం అయ్యారు. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. టీడీపీ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడం లేదు. వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో పూర్తి విఫలమైంది. మూడు నెలల్లోనే లక్షన్నర పెన్షన్లు తొలగించి.. పేదలకు అన్యాయం చేస్తున్నారు’ అని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here