టీ20 మ్యాచ్కు భారీ భద్రత
ఇక ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరగబోయే టీ20 మ్యాచ్ కోసం పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఈ మేరకు శుక్రవారం (అక్టోబర్ 4) ఉప్పల్ స్టేడియంలో రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు భద్రతా ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు. డీసీపీలు, ఏసీపీలు, జీహెచ్ఎంసీ, ఫైర్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు.