ముఖ్యమంత్రి పారిశుధ్యకార్మికుల్ని పొగిడి ఒక రోజు గడవక ముందే మున్సిపల్ కార్మికులకు మున్సిపల్ శాఖ, ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సెప్టెంబర్ నెల వేతనాల్లో భారీ కోత విధించింది. ESI, PF మినహాయించి రూ. 18,000 వేతనం రావలసిన పారిశుద్ధ్య కార్మికులకు 10 నుండి 12 వేల రూపాయలు కోతపెట్టి, ఐదారు వేల రూపాయల మాత్రమే జమ చేశారు.
Home Andhra Pradesh వరదల్లో మునిగిపోయిన పారిశుధ్య కార్మికుల వేతనంలో కోత వేసిన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్-vijayawada municipal corporation...