గొడ్డలిని అక్కడే పడేసి పరారయ్యాడు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులు చూసేసరికి పార్వతమ్మ మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది. పిల్లలు, కుటుంబ సభ్యులు లబోదిబోమంటూ రోదించారు. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. సీఐ రమేష్ బాబు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హత్యకు గల కారణాలను అడిగి వివరాలు సేకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడి గురించి గాలింపు చర్యలు చేపట్టారు.
Home Andhra Pradesh కడప జిల్లాలో ఘోరం.. ఎనిమిదేళ్ల బాలికపై పినతండ్రి అత్యాచారం.. నిందితుడిపై పోక్సో కేసు-pocso case against...