రుణమాఫీ పేరుతో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో తలపెట్టిన రైతు ధర్నా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రుణమాఫీ అమలు కోసం దసరా తర్వాత రాహుల్ గాంధీ ఇంటి ముందు ధర్నా చేస్తామన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here