Jagan : ఏపీలో తిరుమల లడ్డూ ఇష్యూపై ఇంకా పొలిటికల్ డైలాగ్స్ పేలుతూనే ఉన్నాయి. తాజాగా మాజీ సీఎం జగన్ సుప్రీం కోర్టు ఆదేశాలపై స్పందించారు. ఇదే సమయంలో.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌పై ఫైర్ అయ్యారు. అసలు పవన్ కళ్యాణ్‌కు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా అని జగన్ ప్రశ్నించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here