బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోవటానికి కారణం కేటీఆర్ అని తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఆరోపించారు. ఇప్పటికైనా ఒళ్లు దగ్గర పెట్టుకోవాలని సూచించారు. మూసీ నిర్వాసితులను ఎందుకు కేటీఆర్ రెచ్చగొడుతున్నారని మంత్రి ప్రశ్నించారు. మరోసారి కేటీఆర్ పై ఈ వ్యాఖ్యలు కొండా సురేఖ చేయటంతో బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here