మహబూబాబాద్ జిల్లాలో మహిళా పంచాయతీ సెక్రటరీ సూసైడ్ అటెంప్ట్ చేసింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలోనే ఈ ఘటన జరిగింది. ఓ వ్యక్తితో పాటు పలువురు అధికారుల వేధింపులే కారణమంటూ జిల్లా కలెక్టర్ కు సూసైడ్ లెటర్ కూడా రాసింది. ప్రస్తుతం ఎమర్జెన్సీ వార్డులో చికిత్స అందిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here