Pawan Kalyan vs Udhayanidhi Stalin: ‘సనాతన ధర్మం’ పై ఆంధ్ర ప్రదేశ్, తమిళనాడు ఉప ముఖ్యమంత్రులైన పవన్ కళ్యాణ్, ఉదయనిధి స్టాలిన్ ల మధ్య మాటల యుద్ధం ప్రారంభమైంది. ‘సనాతన ధర్మం’ వైరస్‌ లాంటిదని, దాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఉందని గతంలో ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ప్రస్తవిస్తూ, గురువారం తిరుపతిలో పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here