టీడీపీ ఎమ్మెల్యే ర‌ఘురామ కృష్ణరాజు కేసులో మాజీ ఐపీఎస్‌కు సుప్రీంకోర్టు ముంద‌స్తు బెయిల్‌ మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖ‌లు చేయాల‌ని ఆదేశించింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here