టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు కేసులో మాజీ ఐపీఎస్కు సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఇదే కేసుకు సంబంధించి ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.
Home Andhra Pradesh Raghu Rama Krishna Raju Case : టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు...