TG Govt Rythu Bharosa Scheme :  వానాకాలం వ్యవసాయ సీజన్ ముగిసింది. అయినప్పటికీ రైతులకు పంట పెట్టుబడి సాయం రాలేదు. రైతు భరోసాపై సర్కార్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన కూడా రాలేదు. సర్కార్ నుంచి నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here