Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అపశ్రుతి జరిగింది. ధ్వజస్తంభం ఇనుప కొక్కి విరిగిపోయింది. దీంతో ధ్వజస్తంభం మరమ్మతు పనులను చేపట్టారు టీటీడీ అధికారులు. ఇవాళ సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here