Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందే అపశ్రుతి జరిగింది. ధ్వజస్తంభం ఇనుప కొక్కి విరిగిపోయింది. దీంతో ధ్వజస్తంభం మరమ్మతు పనులను చేపట్టారు టీటీడీ అధికారులు. ఇవాళ సీఎం చంద్రబాబు దంపతులు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
Home Andhra Pradesh Tirumala Brahmotsavam : తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ప్రారంభానికి ముందు అపశృతి