Tirumala Brahmotsavam: తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధమైంది. కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరుడిని బ్రహ్మోత్సవాల్లో దర్శించుకునేందుకు భక్తులు దేశం నలుమూలల నుంచి తరలి వస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేడు శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు.
Home Andhra Pradesh Tirumala Brahmotsavam: బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం, నేడు తిరుమలకు సీఎం చంద్రబాబు