TTD Ghee Issue: తిరుమల లడ్డూ ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యిలో  జంతువుల కొవ్వు కలుస్తుందనే ఆరోపణలపై సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. స్వతంత్ర దర్యాప్తుకు ఆదేశించింది. సీబీఐ పర్యవేక్షణలో ఐదుగురు సభ్యులతో  స్వతంత్ర  విచారణ జరపాలని ఆదేశించింది. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here