శివరామానాయుడు భార్య రామలక్ష్మిని నమ్మించాడు. ఆ కేటుగాడు మాయ మాటలను ఆమె నమ్మింది. దీంతో వారి ఇంట్లో 52 గ్రాముల బంగారు ఆభరణాలు దొంగలించాడు. 2023 డిసెంబర్ 28న శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం అక్కంపల్లికి గ్రామానికి చెందిన హనుమక్కతో కేటుగాడు ఆర్డీటీ సంస్థ తరపున వచ్చినట్లుగా పరిచయం చేసుకొని బియ్యం, బ్యాడలు, మంచి నూనె ఉచితంగా ఇప్పిస్తానని, ఈ పథకం పేదవాళ్లకు మాత్రమేనంటూ మాయమాటలు చెప్పాడు.
Home Andhra Pradesh ఈ నూనె రాస్తే నొప్పులు మాయం, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని బంగారం చోరీ-అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్-anantapur...