(1 / 5)

మహిళల టీ20 ప్రపంచకప్‍లో కీలకమైన పోరుకు భారత జట్టు రెడీ అయింది. పాకిస్థాన్‍తో హైవోల్టేజ్ సమరానికి సంసిద్ధమైంది. దుబాయి వేదికగా రేపు (అక్టోబర్ 6) మెగాటోర్నీలో టీమిండియా, పాక్ మధ్య గ్రూప్-ఏ మ్యాచ్ జరగనుంది. (BCCI Women-X)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here