Biryani Offer : ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో కొత్త ప్రారంభమైన ఓ హోటల్ రూ.3 బిర్యానీ అని ప్రకటించింది. దీంతో వేల సంఖ్యలో కస్టమర్లు హోటల్ ముందు క్యూకట్టారు. జనం తాకిడిని ఊహించిన నిర్వాహకులు ప్రత్యేక క్యూలైన్లు, సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. మూడు గంటలే ఆఫర్ పెట్టడంతో బిర్యానీ ప్రియులు నిరాశచెందారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here