CM Revanth Reddy : మూసీ పక్కన మగ్గుతున్న నిరుపేదల కోసం ప్రభుత్వం బ్రహ్మాండమైన ప్రణాళికలు తీసుకొస్తోందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సీఎం రేవంత్ రెడ్డి హామీనిచ్చారు. కేసీఆర్ ఫాం హౌస్ లో 500 ఎకరాలు భూదానం చేస్తే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తానని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.