Hyderabad : జీహెచ్ఎంసీ ఎన్నికలు, హైదరాబాద్ గురించి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. 2026లో జీహెచ్ఎంసీ ఎన్నికలు నిర్వహిస్తామన్న మంత్రి.. హైదరాబాద్‌ను మొత్తం 4 కార్పేషన్లుగా విభజిస్తామని చెప్పారు. ఎన్నికలు జరిగిన తర్వాత నలుగురు మేయర్లను ఎన్నుకుంటారని వివరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here