తిరుమల లడ్డూ వివాదం నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. సనాతన ధర్మాన్ని రక్షించేందుకు ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. హిందూవులంతా ఏకతాటిపై రావాలని పిలుపునిచ్చారు. తాజా ప్రకటనలపై హిందుస్తామ్ టైమ్స్.. పవన్ ను ఇంటర్వూ చేసింది. పలు కీలక ప్రశ్నలకు జవాబులిచ్చారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here