Prakasam District : ఫోన్ సిమ్ హ్యాక్ చేసి.. వారి బ్యాంక్‌ ఖాతాల్లో ఉన్న నగదును కాజేశారు సైబర్ నేరగాళ్లు. దీంతో బాధితుడు ల‌బోదిబోమంటున్నాడు. రంగంలోకి దిగిన సైబ‌ర్ క్రైం పోలీసులు.. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో దొంగనోట్ల ముఠా రెచ్చిపోతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here