రెవెన్యూ రికార్డుల్లోని సాగుదారుల కాలం (ఖాస్తు కాలం)ను తొలగించారు. దీని వల్ల వాస్తవ సాగుదారులకు నష్టం జరిగిందనే అభిప్రాయాలు ఉన్నాయి. తెలంగాణలో సాదాబైనామాలపై కొనుగోలు చేసినవారు, కౌలుకు చేసేవారు, భూములు తాకట్టు పెట్టుకున్నవారు తమ హక్కులు కోల్పోయారు. రెవెన్యూ చట్టంలోని సెక్షన్‌‌‌‌‌‌‌‌-26 ప్రకారం (1) పట్టాదారుకు (2) వాస్తవ సాగుదారుకు (3) కౌలుదారుకు (4) స్వాధీనపు దారుకు పాసుపుస్తకాలు ఇవ్వాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here