Tirumala Brahomostavalu : తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తరపున తిరుమల శ్రీవారికి సతీసమేతంగా సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అటు పెద్ద శేష వాహ‌నసేవలో కళా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here